Rahul Gandhi | ఖమ్మం వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీ�
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై పలు న�
రాష్ర్టాభివృద్ధిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర శూన్యమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శి�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
తెలంగాణ రాష్ట్రంపై ఏమిటీ వివక్ష? మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నది? విభజన హామీల అమలు ఇంకా ఎన్నేండ్లు? ధాన్యం సేకరణకు జాతీయ విధానం తేవాలి మెజారిటీ ఉన్నదని విపక్షంపై కక్ష సాధింపా? ఈసారైనా తెలంగాణకు న్�
Telangana | కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష
MP Keshava rao | బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.