హామీలు గమ్యం అభివృద్ధి గాయం నలిగిపోతున్న తెలంగాణకు నాయకుడు కావాలి సంక్షేమ పథకాలు సావు వార్త మరణించిన సంక్షేమానికి ప్రాణం పోసే ప్రజా నాయకుడు కావాలి నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం తెలంగాణ స్వరాష్ట్�
ఈవీఎం చిట్టా(లాగ్స్)లను కనీసం 2-3 ఏండ్ల పాటు భద్రపరచాలని, ప్రతి దశ ఓటింగ్ తర్వాత కౌంటింగ్ లోపు ఆయా దశల పోలింగ్ రికార్డులను వెల్లడించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కోరారు.
ముస్లింలను చంపండి.. బహిష్కరించండని కొన్ని సంఘాలు, వ్యక్తులు చేస్తున్న విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లను కోరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
విపక్షాలకు కామన్ ఎజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ ర
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. భారతదేశ పటాన్ని ఈడీ భిన్నకోణంలో చూస్తున్నదని, కేవలం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల