రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తల్లి అండాళమ్మ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం దామోదర్రావును బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో శాసనమండలి చై�
రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరామర్శించారు. ఈ నెల 2న ఎంపీ దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కాలం చేశారు.
సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని బస్సులో హైదరాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ సిద్దిపేట పొన్నాల దాబా వద్ద ఆగి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, �
తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయి
చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరా�