నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమావేశాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మూడు నెలలు గడిచి పోయినప్పటికీ ఇంత వరకూ దిశ మీటింగ్ ఊసే కరువైంది.
ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఎంత�
నిజాంషుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని కాంగ్రెస్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంటేనని ఎంపీ అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆయన శుక్రవారం బీజేపీ
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి అర్వింద్ ధర్మపురిపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన సెగ తగులుతున్నది. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పలు�
కాంగ్రెస్ పాలనతోనే రైతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుర్గతి పట్టిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో గు�
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొ