ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించిన దృశ్యం. ఈ చిత్రానికి సీక్వెల్గా దృశ్యం 2 తెరకెక్కించారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అ
మోహన్లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందు�
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం గెలుచుకున్న ఈ మూవీని పల
కరోనా సెకండ్ వేవ్ వలన చాలా సినిమాలు వాయిదా పడుతుంటే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మాత్రం తన తాజా చిత్ర డేట్ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దృశ్యం 2 అనే సినిమాతో ఎంతగానో అల�
దర్శకుడి మస్తిష్కం నుంచే సినిమాకు అంకురార్పణ జరుగుతుంది. సినిమా కళకు సృజనాత్మక సారథిగా నిర్దేశకుడిని అభివర్ణిస్తారు. అందుకే మెగాఫోన్ పట్టాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకు సినీ తారలు మినహాయింపేం క�
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో తెలుగు, తమిళం, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సిన�
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంస
ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్గా జీతూ జోసెఫ్ దృశ్యం 2 అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న అమెజాన్లో విడుద
కొచ్చి: సినీ నటుడు మోహన్ లాల్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. మోహన్ లాల్ తొలి డోసు టీకాను తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప