దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2,903.22 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంది.
అమెరికాలో మొబైల్సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటీ అండ్ టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ మొబైల్తోపాటు పలు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్టు డౌన్డిటెక్టర్ అనే ఔటేజ్�
5G Network | భారతదేశం కేవలం 200 రోజుల్లోనే 600 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ సేవలు అందించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిందని కేంద్ర సహాయ మంత్రులు దేవుసిన్హా చౌహాన్, ఏ నారాయణస్వామి పేర్కొన్నారు. జీ20 ‘డిజిటల్ ఎకానమీ వరింగ�
Odisha | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే బ్రహ్మాస్త్రం. ఓటుతోనే పాలకుల మెడలువంచి తమకు కావాల్సినవి జరిగేలా చేసుకోవచ్చు. అప్పటివరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ఓట్లు వస్తున్నాయంటే
Phone connections | దేశంలో గత ఏడేండ్లుగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. 2014 మార్చిలో 75.23 శాతంగా ఉన్న టెలీ-డెన్సిటీ (సాంద్రత).. 2021 సెప్టెంబర్ నాటికి 86.89 శాతానికి పెరిగి
షాబాద్ : ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నెట్వర్క్ ఎంతో అవసరమని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఎయిర్టెల్, రిలయన్స్, జియో, టీఫై�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. �
సెల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి | మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి.
మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవలపై టెలికం శాఖ న్యూఢిల్లీ, మే 24: మొబైల్ ఫోన్ వినియోగదారులు త్వరలో తమ సిమ్ కార్డును మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు, ప్రీపెయి�
న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వార్షిక టర్నోవర్ తొలిసారి లక్ష కోట్లకుపైగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.1,00,616 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఎయిర్టెల్ తెలిపింది. 2019-20�