శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ను బంద్ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ను �
Bangladesh | బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
Jammu Kashmir: పూంచ్, రాజౌరీ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాలు జోరుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.
నా ప్రస్థానం నాలుగు దశాబ్దాల కిందట మొదలైంది. అంతకుముందు అంతా కేబీ (కిలోబైట్లు), ఎంబీ (మెగాబైట్లు)లదే రాజ్యం. 1980లో ఐబీఎం కంపెనీ మొదటిసారిగా ఒక జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్ను అభివృద్ధి చేసింది.
Manipur | మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించి�
హర్యానాలోని నూహ్లో ‘విశ్వహిందు పరిషత్' సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహర
హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
మొబైల్ ఇంటర్నెట్లో జియో 430 ఎంబీపీఎస్ వేగంతో తొలి స్థానంలో నిలిచినట్టు సర్వే సంస్థ ఊక్లా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్ 220 ఎంబీపీఎస్, వొడాఫోన్-ఐడియా 30 ఎంబీపీఎస్ ఉన్నట్లు తెలిపింది.