హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో ఇదో మాయని మచ్చ. క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రై కార్పొరేషన్ల నుంచి సేకరించిన
ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీలైన మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్లలో ఖాళీ ప్లాట్లను �
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. ఫాగింగ్ పేరుతో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం డీజిల్ రూపంలో గాల్లో కలిసిపోతున్నా..దోమల జోరు మాత్రం తగ్గడం లేదు. �
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎస్ఈ చిన్నారెడ్డి ఏసీబీకి రెడ్హ్యాండెట్గా పట్ట�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.