జూబ్లీహిల్స్ విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమాజీగూడ డివిజన్ అ
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్రెడ్డి అన్నారు.
మా ఓట్లన్నీ మీకే..గెలుపు మీదేనంటూ ముస్లింలు అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్లో శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మె�
మండలంలోని సింగోటం లక్ష్మీనర్సింహ స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం, రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్రావు, ధూరెడ్డి రఘువర్ధన్రెడ�
బతుకమ్మ సంస్కృతిని తెలంగాణ తల్లి నుంచి వేరు చేసినందుకుగాను మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇటలీకి చెందిన సోనియాగాంధీకి బతుకమ్మ స�
ఫార్మా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. కోస్గి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
మహనీయుల స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర�
నడిగడ్డ ప్రజలు ఆత్మాభిమానం గలవారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా బీఆర్ఎస్ వెంటే ఉండి ఎమ్మె ల్సీ నవీన్కుమార్ర�