MLC L. Ramana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ ఎల్.రమణ(MLC L. Ramana), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నా�
తెలంగాణ ఉద్యమ గొంతు సాయిచంద్ హఠన్మరణంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుర్రంగూడకు తరలివచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి పద్మశాలిని కలిసి చైతన్యం చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆదివారం నారాయణగూడ పద్మశాలి భవన్లో అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యవర్గ
రైతురాజ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్యకు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నివాళి అర్పించారు. యాదయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మబలిదానం చేసుకున్న ఓయూ ఎన్సీసీ గేటు సమీపంలో ఆయన చిత్రపటానికి పూ�
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ