బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవా�
హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష�
డాక్టర్ వనిత | ఆ గైనకాలజిస్టు ఎవరో కాదు.. నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వనిత. నెలలు నిండిన
కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్ :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీని అందించి, ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింప
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
ఆవిష్కర్తలను ప్రోత్సాహిస్తాం | నూతన ఆవిష్కర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల