హైదరాబాద్ : ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం ప్రశంసించింది. భారత్ నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యల�
దాతల సాయం, ఎమ్మెల్సీ కవిత తోడ్పాటు ఆనందంలో తల్లిదండ్రులు భీంపూర్, మే 25: పది నెలల బాబు కరోనాను జయించాడు. దాతల ఆర్థికసాయం, ఎమ్మెల్సీ కవిత చొరవతో మెరుగైన వైద్యం అందడంతో కోలుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసిక
మెడికల్ కాలేజీల మంజూరుపై హర్షాతిరేకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18: రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆ�
కొవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైటెక్స్లో 200 పడకల ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తున్�
ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో 300 పడకలు, 50ఆక్సిజన్ బెడ్లు మాదాపూర్, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�
అజిత్ సింగ్ | ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు