సింగరేణి లో ఎన్నో ఏండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదిలీ వర్కర్ల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. ఈ మేరకు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగి నియమితులైన రత్నాకర్�
దివ్యాంగుడికి త్రీ వీలర్ స్కూటీ| ఉమామహేశ్(33) అనే యువకుడు పదేళ్లక్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. దీంతో నడుం కింది భాగంలో స్పర్శ, కదలికలు కోల్పోయాడు. వీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రికెట్ అభ్యున్నతికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అద్భుత ప్రతిభ కల్గిన గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు త
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ముగ్గురు దివ్యాంగులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం స్కూ టీలు అందజేశారు. కరీంనగర్ జిల్లా కుమ్మర్పల్లికి చెందిన శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సు�
హైదరాబాద్ : ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు. వివిధ కారణాల వల్ల దివ్యా
ప్రజల్లో భక్తి భావం పెంపొందించి, ఆధ్యాత్మిక భావనను చాటి చెప్పడమే లక్ష్యంగా గడప గడపకూ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొండ
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. గోలి శ్యామల ఆదివారం హైదరాబాద్లోని కవిత నివాసా�
ఒకరు మాజీ ప్రధాని పీవీ బిడ్డ..మరొకరు సీఎం కేసీఆర్ కూతురు మండలిలో అపురూప దృశ్యం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒకేసభలో ఇద్దరు కూతుళ్లు.. ఒకరు మాజీ ప్రధానమంత్రి బిడ్డ కాగా, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి
బంజారాహిల్స్, మార్చి 19 : జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ఉదయం స్వామి వారి రథోత్సవం కన్నుల పం డువగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వక�