ఎమ్మెల్సీ కవిత | కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు
హైదరాబాద్ : స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవి
నిజామాబాద్ : జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాల�
సింగరేణి లో ఎన్నో ఏండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదిలీ వర్కర్ల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. ఈ మేరకు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగి నియమితులైన రత్నాకర్�