తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలులో లేవని, ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ�
ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్తో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే గులాబీ పార్టీ అభ్యర్థులు మండల, గ్రామ స్థాయిలో సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సీఎం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత�
అన్నమో రామచంద్ర అన్న స్థాయి నుంచి.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
ఏండ్ల దేశ చరిత్రలో దళితుల అభ్యున్నతి గురించి సీఎం కేసీఆర్ మాత్ర మే ఆలోచించారని విప్లవాత్మక దళిత బంధు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ఇది దేశానికే రోల్మాడల్గా నిలిచిందని తెలిపారు. బీ�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును రాజకీయాలకు వాడుకోకుండా.. ఆయనపై ప్రేమ ఉంటే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ఆత్మీయ సమ్మేళనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పది గ్రామాలకు ఆత్మ�