పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కడిగిన ముత్యం లాంటి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఈ నెల 23న పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణుల సమావే శాన్ని తొర్రూరులో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు లో ఆయన మాట్లాడుతూ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్లగొండకు రానున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న పార్టీ శ్రేణులు, పట్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం సోమవారం భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నందున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాతా మధుసూదన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ర
కొడంగల్ : హైదరాబాద్లో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రాజ
మెహిదీపట్నం మార్చి 12 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని,ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పార్టీ ప్రధాన కార్యద�
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్, మార్చి 12 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీ వచ్చేలా టీఆర్�
రాష్ట్రంలో 1.32లక్షల ఉద్యోగాల భర్తీ అసత్య ప్రచారాలు నమ్మొద్దు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు సాయన్న , రసమయి బాలకిషన్ కంటోన్మెంట్/మారెడ్పల్లి, మార్చి 12: ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పిం
కాచిగూడ,మార్చి 12: పట్టభద్రులు విశ్వసించి ఓటెయ్యండి తెలంగాణ రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఓంప్రకాశ్యాదవ్ ఆధ్వర్య�
రెండు వారాల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం అన్ని వర్గాలను ఏకం చేసిన టీఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ, తదితర సంఘాలన్నీ గులాబీకే మద్దతు ఎస్.వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తీర్మానాలు చివరి
ఆరేండ్లలో చేసిన అభివృద్ధి తెలిసిందే.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని ఆదరించాలి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్, మార్చి 11 : దేశానికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ నర్సింహరావు కుమార్తె, టీఆర్�