మేడ్చల్ : ఉపాధ్యాయులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. నాగారం మున్సిపాలిటీలో బుధవారం రాత్రి నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల ఉ�
రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు నందిద్దాం ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆశీర్వదించండి..అండగా ఉంటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి వ్యవసాయ యూనివర్సిటీ/సిటీ బ్యూరో, మార
బన్సీలాల్పేట్, మార్చి 10: బేగంపేట్లోని శ్యామ్లాల్ ప్రాంతంలో నివసించే దర్శనం దేవేందర్కు బుధవారం మంత్రి హరీశ్రావు ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవికి మొదటి ప్రాధా�
‘ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నయి. ఎన్ని కొలువులిచ్చినమో మొన్ననే లెక్కలతో సహా చూపించినం. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పదివేల ఉద్యోగాలిస్తే..ఆ�
వాణీదేవిని గెలిపిస్తే విద్యావంతుల సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వనస్థలిపురం, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల�
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 10 : అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్ట
వాణీదేవి విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు.. ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్ కంటోన్మెంట్, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభివాణీదేవి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎ
మహిళా దినోత్సవం సాక్షిగా వాణిని శాసన మండలికి పంపాలి మిషన్ భగీరథ పథకాన్నిదేశవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు టీఆర్ఎస్ పథకాలే బిహార్, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యా
ఎన్నో అడిగినం.. ఒక్కటైనా ఇచ్చిండ్రా విభజన చట్టంలో ఒక్క హామీ నెరవేర్చలేదు.. బీజేపీపై పురపాలక మంత్రి కేటీఆర్ ఫైర్ ఆరేండ్లలో ఎంతో ప్రగతి సాధించామని వెల్లడి ఎన్నికలు ముగియగానే 50 వేల ఉద్యోగాల భర్�
విద్యావంతురాలు, ఉన్నత భావాలు కల్గిన వ్యక్తి వాణీదేవి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట,మార్చి9: మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్న�
వాణీదేవిని శాసనమండలికి పంపిద్దాం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి, మర్రి కంటోన్మెంట్, మార్చి 9 : దేశంలో ఇంధనపు ధరలను గాలికొదిలేసి.. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేసు న్న మోదీ ప్రభుత్వాని
కవాడిగూడ, మార్చి 9: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్ట భద్రుల నియోజక వర్గం టీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సురభి వాణీదేవికే అందరూ మద్దతు తెలిపుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న�
కుత్బుల్లాపూర్, మార్చి9 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓటెయ్యండి.. అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలం టూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిర
ప్రతి 50మంది ఓటర్లకు ఓ ప్రచార కమిటీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు పటిష్టమైన వ్యూహంతో ముందుకువెళ్తున్న హైదరాబాద్ ఇన్చార్జి, మంత్రి గంగుల ఎమ్మెల్సీ ఎన