93మందిలో ఏకైక మహిళా అభ్యర్థి వాణీదేవియే మహిళలంతా ఏకపక్షంగా మొదటిప్రాధాన్యత ఓటు వేయాలి మహిళా దినోత్సవం రోజు సెలవు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే మేయర్, డిప్యూటీ మేయర్ వారికే ఇచ్చాం మంత్రి తలసాని శ్రీనివాస
2015 ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం రంగారెడ్డి, హైదరాబాద్ కన్నా మెరుగ్గా ఓటింగ్ అర్బన్ ఓటర్ కంటే రూరల్ ఓటరే బెటర్ అక్కడి పట్టభద్రులు చైతన్యంతో ఓటేస్తారనే నమ్మకం ఉమ్మడి మహబూబ్నగర్ బాట పట్టిన పార�
నల్లగొండ : ఈ నెల 14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై నుంచి జిల్లా కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు వచ్చా�
బీజేపీకి పట్టభద్రులు ఓటుతో బుద్ధిచెప్పాలి నల్లధనం ఎంత తెచ్చారు.. పేదల ఖాతాల్లో ఎంత వేశారు.. ఓట్లకోసం వచ్చే బీజేపీ నేతలను నిలదీయండి సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి విద్యావిధానంపై పట్టున్న వాణీ�
మన్సూరాబాద్/వనస్థలిపురం/హయత్నగర్/చంపాపేట, మార్చి 7: వరదలు, కరోనాతో ప్రజలు పోరాడుతుంటే ఏనాడు ఎల్బీనగర్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు ఓటు అడిగే నైతిక
గోల్నాక, మార్చి 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూసి పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం బాగ్అంబర్�
కుత్బుల్లాపూర్ జోన్బృందం,మార్చి7: బాచుపల్లిలోని శ్రీనివాస లేక్ వ్యూ, ఎస్ఏవీఎస్ అపర్ణ వద్ద మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మాన�
వాణి గెలుపే పీవీకి ఇచ్చే గౌరవం.. ఆమెను విమర్శించేందుకు విపక్షాలకు మాటలే లేవు ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో వాణి పోటీ.. బ్రాహ్మణ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ప్రశ్నించే గొంతుక ఆరేండ్లలో ఏం చేసింది?.. బీజేపీ నేత ర�
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నరు అందరికీ సమన్యాయం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మంత్రి చామకూర మల్లారెడ్డి బోడుప్పల్, మార్చి 6 : మత విద్వేశాలను రెచ�
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకా.? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నందుకా..? ఐదేండ్లలో రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలి ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దు ప్రశ�
బంజారాహిల్స్, మార్చి 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాలను పట్టభద్ర ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం న�
దుండిగల్ : ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి ఈ నెల 14న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞానులైన గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్ట�
బోడుప్పల్,మార్చి 6 : ఈ నెల 14న జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమన్వయంతో,సంఘటితంగా పనిచేసి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శని
సూర్యాపేట : అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అన్న
తెలంగాణపై కక్ష గట్టిన తీరును ఓటర్లకు వివరించాలి ప్రతి కార్యకర్త 50 మంది ఓటర్లను కలువాలి సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణకు ఎనలేని ద్రోహాలు చేస్తూ ఏ మ�