ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్ర�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చానని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. మండలంలోని హర్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల కార్యాలయ�
రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివాసీ జిల్లా ఆసిఫాబాద్లో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో రూ. 1000 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంల�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీరా‘జనం’ పట్టింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
ఈ నెల 30 న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యం లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రేమలాగార్డెన్ సమీపంలో చేపడుతున్న పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ద�
తెలంగాణ వ్యవసాయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఇక్కడి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డ
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు పిలుపునిచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. లక్షకు పైగా భక్తులు తరలిరాగా, ఆ ప్రాంతం కిటకిటలాడింది.
‘సింగరేణిని మనం కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించడం ఒక్కటే మార్గం. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో కార్మికలోకం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు