ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.
సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం 38వసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తన సోదరుడు కొణిదెల నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ బుధవారం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ�
తనకు అత్యంత సన్నిహితుడు, ఓటుకు నోటు కేసులో నిందితుడు వేం నరేందర్రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి సీఎం రేవంత్రెడ్డి చేసిన లాబీయింగ్ ఎట్టకేలకు ఫలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేచింది. రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లాబీయింగ్ ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు రాత్రికి రాత్రి మారిపో�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వీరికి అధిష్ఠానం ఇచ్చిన హామీ మ
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం ఖరారు చే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల�
గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోరకంగా వ్యవహరిస్తూ తమకున్న అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను �
ప్రధాని మోదీ పాపపరిహారం చేసుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుం
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు మళ్లీ అవకాశం అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన మంత్రులు సబితాఇంద్రా రెడ్డి, చామకూర మల్లారెడ్డి రెండు సెట్ల నామిన�