భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకూ ముదురుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అనుచరు
అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, తమ శాఖలపై ఉన్నతాధికారులకు అజమాయిషీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిక
నియోజకవర్గంలోని ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఆయన వైద్యుడి
ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి. జిల్లావ్యాప్�
ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం ములకపాడులోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిన�
Tellam Venakta Rao | తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు.
తాను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
వైద్య సేవలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తికి భద్రాచలం ప్రజలు పట్టం కట్టారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన తెల్లం మూడో పర్యాయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5,719 ఓ�
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ