ఖమ్మం జిల్లాలో వర ద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు బృందంపైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్�
ప్రొటోకాల్ విషయంలో బుధవారం మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమం
విద్యుత్షాక్తో తల్లీకొడుకు మృతి చెందిన ఘటన గురువారం శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహిపాల్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మం డలంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన నీరుడి మణ
పార్లమెం ట్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన అనంతరం ప్రచారం జోరందుకుంద�
‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ధాన్యంపై రూ.500 బోన
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్�