ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములంటూ ఊదరగొడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజ
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని, ఎన్నికల్లో గెలిచిని సత్తుపల్లి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవా�
ప్రజలను మభ్యపెట్టేందుకే ఆరు గ్యారెంటీ స్కీములంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మితే ప్ర�
సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మరోసారి తనకు అవకాశమిస్తే రాష్ట్రంలోనే ముందు వరు�
తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్దే అధికారమని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే సండ్ర కృషి కారణంగా సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వడివడిగా పుంజుకున్నది. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్�
ఎన్నికల అప్పుడు వచ్చిన కనబడి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ పట్టణంలోని బుడగజంగాల, మాలపల్లి, ఎన్టీఆర్�
బీఆర్ఎస్ది ప్రజాసంక్షేమ మ్యానిఫెస్టో అని ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఆయన సత్తుపల్లి పట్టణంలోని 6, 7, 8, 9, 18, 19, 20, 21, 22, 23 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి క�
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్