తాండూరు : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేపడుతామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్
తాండూరు : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణంత�
తాండూరు రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్
కోట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 14మందికి రూ. 14,15624 విలువ గల చెక్కు
పెద్దేముల్ : టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా తగ్గమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్లు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప�
పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రో
తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ శనివారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే �
తాండూరు : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు కందిపంటనే సాగు చే
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల : సీఎం రీలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం కమాల్పూర్ గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు బస్
తాండూరు రూరల్ : తాండూరులో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేశారని, త్వరలో పనులు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హామీ ఇచ్చారని మండల టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, మాజీ సర్ప�