రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు.
ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి అందునాయక్తండా గ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షలతో బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయి.
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇచ్చోడ మండలం నుంచి పది గ్రామ పంచాయతీలు, ఇంద్రవెల్లి మండలం నుంచి 9 గ్రా
స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 12 వార్డుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�
గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న బూత్ కమిటీలతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని దంతన్పెల్లి, దొంగచి�