Congress Govt | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంక్కు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కావాలని వర
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్కు చెందిన కుడుముల సత్యం, కాంగ్రెస్లో చేరిన 25 రోజులకే పదవిని కోల్పోవడం గమనార్హం. �
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుక�
ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలు
త్వరలో 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. పట్టణంలోని బీసీకాలనీ (2వ వార్డు)లో ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడార
ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో ఒక రిపోర్టు తయారుచేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామంలో ఆదివారం పలు అభివృ�
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుపై తప్పడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనకు ఎ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ