కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం 15వ డివిజన్ కొత్తూరు రాజాం బస్తి పోచమ్మ గుడి ఏరియాలో నుండి విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి వరకు నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయాలని బస్తీ వాసులందరూ బుధవారం ఎమ
సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పట్ల కూడా వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఇకపై ఉపేక్షించేది లేదని ఏఐటీయూసీ కేంద్ర కౌన
తమ ఇళ్లను కూల్చివేసి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు గానీ, సింగరేణి సీఎస్ఆర్ నిధుల ద్వారా గానీ ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవ�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరా వు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలకకుండా అందరికీ ఒకే ఉచిత విద�
కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు సింగరేణి సంస్థ ద్వారా సహకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బల
ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని ఆటోమెటిక్గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ�
MLA Koonamnne | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పులి మీద స్వారీ చేస్తున్నారు. చెరువుల(Ponds) ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamnne )�