పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్యాంకరు, కంపోస్టు షెడ్డు, క్రీడా ప్రాంగణాలతో ప్రస్తుతం ఏ గ్రామం చూసినా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రెండు పంటలకు ఢోకా లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్�
రైతులు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామం, మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేటు వద్ద విద్యుత్ సబ్స్టేష�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా, వారికి పట్టాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని వారు పేర్కొంటున్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, బిగ
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమ�
అక్టోబర్ వరకు ఆరు విడతల్లో నీటి విడుదల: స్పీకర్ పోచారం నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్�