లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్స
ఆలేరు పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎన్నో ఏండ్లుగా రైల్వే గేటుతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఊరట లభించింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా
మహేందర్రెడ్డి చొరవతో రైల్వే గేటు వద్ద అండర�
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, ధర్మారెడ్డిగూడెం జడ్పీ రోడ్డు నుంచి పెద్దకందుకూరు(వయా బాపేట, తాళ్లగూడెం) వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాసాయిపేట వద్ద ప్రభుత్వ�
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొని�
తుర్కపల్లి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు ము�
తుర్కపల్లి: పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మోతీరాంతండాలో శుక్రవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్�
యాదాద్రి: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలన�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందజేస
మోటకొండూర్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీల సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట సర్కిల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆద
మోటకొండూర్: మోటకొండూర్ మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం పార్టీ బలో పేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్
నియోజకవర్గ వ్యాప్తంగా 382 ఇండ్లు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం దసరా లోపు యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శుంకుస్థాపన చేయనున్నట్లు వివరిం