కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంట
‘వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రజల మనిషి.. వరంగల్ నగరాభివృద్ధి కోసం ఆయన అడిగినవి పెద్ద కోరికలేం కావు.. అన్నింటినీ పూర్తి చేసుకుందాం.. వరంగల్ నగరంలో ఆటోల వెనుక దాస్యం మా ధైర్యం అని ఉంట�
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చీఫ్ విప్, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 61వ డివిజన్ బాబుక�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభ�
రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్త
Minister Errabelli Dayakar rao | ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు.
Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ