మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులపై హస్తం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు శనివారం హైద�
దామరచర్ల మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.34వేల కోట్లతో 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మ�
నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై సీఈ, ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈతోపాటు శుక్రవారం ఆయన పట్టణంలో మున్సిపల్ చైర�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులతో పాటు కడపర్తి, కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, కేతేపల్లి �