అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయం�
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తున్నట్లుగానే మైనార్టీ వర్గాల సంక్షేమానికీ ప్రాధాన్యం ఇస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపి�
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణచౌక్లో ముఖ్యమంత్రి కేసీ�
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్య�