రాష్ట్రంలో వసూలు చేసిన ప న్నుల్లో 70 శాతం కేంద్రం తీసుకుంటూ.. 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న ది.. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టాలే పోషిస్తున్నాయి’ అని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ�
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎదుటే గజ్వేల్ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం మొదలైన విభేదాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సాక్షిగా బయటపడ్డాయి.
రుణమాఫీపై జరుగుతున్న రగడను సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. కనీసం మంత్రులతోనైనా మీడియా సమావేశం పెట్టించి డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినట
హుజూరాబాద్లో ప్రణవ్బాబు కాంగ్రెస్కు ఇన్చార్జిగా కాకుండా ఒక గడీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ నియమించిన కమిటీలను ఎలా రద్దు చేస్తారని, అస �
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన
హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెల�