అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శని
రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖ లు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో 200మంది బెంగాలీ స్వర్ణకారులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన గంగపుత్ర �
Kaleshwaram Project | శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం.. తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖ�
Ambedkar Statue | దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సంద�
సకల జనుల ‘సంక్షేమమే’ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బడ్జెట్ను రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మేళవింపు చేసుకుంటూ, సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తూ భారీగా నిధులు కేటాయించింది.
రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల �