గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు విడతల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డబుల్ బెడ్ర�
Minister Srinivas Yadav | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు పీవీ నరసింహరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
సనత్నగర్ ఈఎస్ఐ శ్మశానవాటికను రూ. 10 కోట్ల వ్యయంతో నగరంలోని మహా ప్రస్థానం కంటే అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మహనీయుడు సీఎం కేసీఆర్ అని, రాష్ర్టాన్ని దేశానికే అదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�
హైదరాబాద్ : పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రాణిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రులకు సూచించారు. సైదాబాద్కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం మత్స్యకారులకు ఉగాది కానుక మంత్రి తలసాని శ్రీనివాస్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచ�
Vijaya | రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ రోజు రోజుకు తన మార్కెట్ను విస్తరించుకుంటున్నది. గతేడాది ప్రారంభించిన విజయ బ్రాండ్ ఐస్క్రీం (Vijaya ice cream) ఉత్పత్తులను విస్తృతం చేస్తూ