రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని, సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సోమవారం
దళితులు లబ్ధిదారులు కాదు.. హక్కుదారులు రాష్ట్ర పథకాలతో మోదీ సర్కార్కు చెమటలు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కల్వకుర్తిలో లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ కల్వకుర్తి, జూన్ 20: బలమైన సామాజిక వి
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం �
కేంద్రం అసమర్థతను దేశానికి చాటుతం నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్తో చర్చించి భవిష్యత్తుకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజ
BJP Betrayal of Telangana | తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలు తమ తప్పులు దాచిపెట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు విషయంలో
నేడు వనపర్తిలో శ్రీకారం: మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
వనపర్తి టౌన్: జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టాలలో జరుగనున్న జూనియర్, సీనియర్ జాతీయ హాకీ పోటీలలో రానించి జిల్లా కు, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి క్�
వనపర్తి: అనారోగ్య బారిన పడి మెరుగైన వైద్య సేవలను అందిపుచ్చుకున్న బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 73
తెలకపల్లి: సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతున్నారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రైతులకు సంక్షేమాలను అందిస్తూ వెన్నెముకగా టీఆర్ ఎస్ ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి�
పాలెంలో వ్యవసాయ కళాశాలబాలుర వసతి గృహం ప్రారంభం బిజినేపల్లి: భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదేనని, దేశంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శ�
తిమ్మాజిపేట: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను భుజాన ఎత్తుకున్నారని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్లో
మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్