అవినీతి కేసులో బెయిల్పై విడుదలైన డీఎంకే నేత సెంథిల్ బాలాజీ.. కొద్ది గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతున్న�
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
పోలీసులకుండే ప్రత్యేక అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఉండవని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోపు న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
వివాదాస్పదుడిగా పేరుగాంచిన తమిళనాడు గవర్నర్ రవి.. మంత్రి సెంథిల్ బర్తరఫ్పై యూటర్న్ తీసుకొన్నారు. అధికార డీఎంకేతో పాటు ఇతర అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి తొలగింపు నిర్ణయాన్ని నిలి�
Governor RN Ravi: అనేక మంది కేంద్ర మంత్రులుపై కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎంకే పార్టీ ఆరోపించింది. గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లను కూడా ఆ పార్టీ ప్రింట్ చేయించింది. మంత్రి సెంథిల్ను తొలగిస్తూ గ
తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించారు. ఇటీవల ఓ కుంభకోణానికి �
ఇటీవల మనీ లాండరింగ్ కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసిన తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం కరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది. ‘ఆయన హార్ట్ రేట్, బీపీ స్థిరంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. గతవారం సెంథిల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.