ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టేవ్ హాంకె తె�
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పశ్చిమ దేశాల వైఖరిని ఎండగట్టారు. మ్యూనిక్ భద్రతా సదస్సులో శనివారం ఆయన ప్రజాస్వామ్యంపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న అభిప్రాయంతో తాన
అమెరికా తన కాన్సులేట్ను శుక్రవారం బెంగళూరులో ప్రారంభించింది. అమెరికా నిర్ణయాన్ని గణనీయమైన మైలురాయిగా అభివర్ణించిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్.. టెకీలు, వ్యాపార సందర్శకులు, విద్యార్థులకు ఇది
S.Jaishankar: దేశ భద్రతా దళాలతో చర్చించిన తర్వాతే షేక్ హసీనా రాజీనామా చేసినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు వస్తానని ఆమె రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఫ్లయిట్
అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది.
సౌదీ అరేబియాలో ఉంటున్న తన అల్లుడి బారి నుంచి తన కుమార్తెను, ఆమె పిల్లలను కాపాడాలని విదేశాంగ మంత్రి జైశంకర్కు హైదరాబాద్ మహిళ సవేరా బేగం విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె సవేరా బేగం(28)కు, అలి హుస్సేన్ (45)తో 2013లో
పది రాజ్యసభ సీట్లకు జూలై 24న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 28-ఆగస్టు 18 మధ్య పార్లమెంట్ ఎగువసభలోని 10 మంది సభ్యుల పదవీ కాలం ముగియనున్నది.
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.