హైదరాబాద్ : ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్ వేదికగా నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాకతీయ వ�
నేడు దేశంలోనే 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారు. రాష్ట్రంలో గత ఎని�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం ప్రగతిభవన్లో పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య
హైదరాబాద్ : పరిశ్రమల విషయంలో గతంలో గుజరాత్, మహారాష్ట్ర కర్నాటక వంటి రాష్ట్రాలు ముందుండేవని, ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు రాష్ట్�
హైదరాబాద్ : నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గ్రేటేర్లో రె�
హైదరాబాద్ : తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్ సోమవారం మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా తనను నియమించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిప
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ సోమవారం మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ రాజీవ్ సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు
Minister KTR | వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ.. మరో వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నగ�
Yashwant sinha | దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్