హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్ సోమవారం మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా తనను నియమించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ముజీబొద్దీన్ మొక్కను అందించారు. మంత్రి కేటీఆర్ ముజీబొద్దీన్కు శుభాకాంక్షలు తెలిపి నుఅభినందించారు.