కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా... ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ
రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ మసకబారుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బీసీ గురుకుల పాఠశాలను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి బుధవారం
మానుకోట మున్సిపాలిటీ శివారు కాలనీల్లో నివసిస్తున్న పేదలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ సాధ�
ఐటీడీఏకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల సమస్యల నిలయంగా మారింది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మరుగు దొడ్లతో కా�
త్వరలోనే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు