సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ�
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో చేపడుతున్న పుల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాత కట్టకు కొత్త కళ తేవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
నిజాం నవాబు నూర్ఉస్మాన్అలిఖాన్ 90 సంవత్సరాల క్రితం నిర్మించిన వైరా రిజర్వాయర్ అత్యంత సుందరంగా మారుతున్నది. వైరా ప్రాంత రైతుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. రిజర్వాయర్ కింద ఒకప్పుడు ఒక్క పంట మాత్ర�
పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది.
సమైక్య రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ నానా అవస్థలు పడి అష్టకష్టాలతో లింగన్న దర్శనం చేసుకొని వెళ్లేవారు. నాటి ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జాతరల�
మహబూబ్నగర్ : మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చ�
Komati cheruvu | సిద్దిపేట మినీ ట్యాంక్బండ్కు మరో కొత్త కళ వచ్చింది. కోమటిచెరువుపై సంగీత జలదృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ సంగీత జలదృశ్యాన్ని ఆర్థిక మంత్రి హరీశ్రావు బుధవారం సాయంత్రం ఆవిష్కరించనున్న�