మాది ప్రజాపాలనంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాష్ట్రమంతా కోడై కూస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి బీఆ�
‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర ద�
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘మొదటి సంతకానికే మోసం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మినీ అంగన్వాడీలన
మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మారాయి. దీంతో మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ అయ్యారు. ఈ ప్రతిపాదన గత బీఆర్ఎస్ ప్ర�
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాట ఫలితంగానే పార్లమెంట్లో బిల్లుకు మోక్షం కలిగిందని బీఆర్ఎస్ ఎన్నారై బృందం ప్రశంసించింది. బుధ
సీఎం కేసీఆర్ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసినందుకు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషే�
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలన