రంగారెడ్డి జిల్లా, సలాల కొత్తపేట్, బాలాపూర్కు చెందిన సలామ్-బిన్-మహ్మద్ మిస్త్రీ మనుషులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు సరఫరా చేస్తున్న�
రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు పాల ఉత్పత్తి జరగడం లేదని, పాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన
దేశంలో గత ఐదేండ్లలో పాల ఉత్పత్తి 22.81 శాతం పెరిగిందని, మొత్తం ఉత్పత్తిలో 15.72 శాతంతో ఉత్తరప్రదేశ్ మిగిలిన రాష్ర్టాల కన్నా ముందంజలో ఉందని కేంద్ర మత్స్య, పశు, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన విజయ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్య�
ఉమ్మడి రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి ్రప్రాంతంలో కరువు తాండవించింది. నాటి సీమా్ంరధ్ర పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులకు అరిగోస తప్పలేదు. వ్యవసాయ బావులు, బోర్లు వట్టిపోయాయి.
మక్తల్ మండలంలో త్వరలో పాడిరైతులతో పాడిరైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాబార్డు నుంచి మక్తల్ మండలంలో ఏర్పాటు చేసే పాలడైరీ ప్రొసీ
భారతీయుల్లో అపారమైన నైపుణ్యం ఉందని, దేశం గర్వించేలా అంతర్జాతీయస్థాయి ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటుచేసిన సిల్వర్ జూ�
Minister Srinivas goud | తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక, వ్యవహారాల విభాగం ప్రపంచ జనాభా భావి అంచనాలు, 2017 సవరణ పేరుతో నివేదికను వెలువరించింది. ఇవి 25వ అధికారిక అంచనాలు. 2015లో 24వ అంచనాలను...
రైతుల సంక్షేమానికి 10 కోట్లు ప్రతి పశువుకూ వెయ్యి చొప్పున బీమా విజయ డెయిరీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ పాడి రైతుల సంక్షేమం కోసం రూ.10 కో�