Kasturba Posts | కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు.
MLA Rajesh Reddy | రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
TTD | తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ మరోసారి సూచించింది.
Nadendla Manohar | రైతుల మేలు కోసం నిర్మించాల్సిన రైతు భరోసా కేంద్రాలను ఏపీ ప్రభుత్వం దళారుల జేబులు నింపుతుందని జనసేన (Janasena ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కేంద్ర దర్యాప్తు సంస్థతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి తనను మూడు నెలలపాటు బెదిరించాడని పేర్కొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు కొన్ని నెలలుగా శిక్షణ పొందిన అ భ్యర్థులు రాత పరీక్షకు 186 మంది అర్హత సాధించారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు తొలిరోజు 600
తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బజారుల్లోకి దళారులను రానీయవద