Mid Day Meals | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు కడుపునిండా మధ్యాహ్న భోజనం అందడంలేదు. సుమారు 18శాతం స్కూళ్ల లో పిల్లలకు నాలుగు ముద్దలు వడ్డించి చేతు లు దులుపుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో అల�
మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్�
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది.అర్ధాకలితో విద్యార్థులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించా�
మధ్యాహ్న పథకం భోజన పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో నెలల తరబడి బిల్లులు రాక�
ఒక ‘టీ’ విలువ 7 నుంచి 10 రూపాయలు. ఒక టీ విలువతో భోజనం వస్తుందా? అంటే అనుమానమే. కానీ ఒక టీ విలువైన మొత్తంతో మధ్యా హ్న భోజనం అమలవుతున్నది. దీంతో నాణ్యత ప్ర శ్నార్థకంగా మారింది.
మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిని కలిసి
ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ అలసత్వం కారణంగా ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ మెనూ చార్జీలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించా�
Good News | రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడ�