మధ్యమానేరు ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయిన తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన వృద్ధ దంపతులు వేల్పుల ఎల్లయ్య-లచ్చవ్వ, పరిహారం కోసం ఏండ్లుగా తిరుగుతున్నారు. రెవెన్యూ డిపాజిట్ చేసిన పరిహారం ఇవ్వాలని హైకో�
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తున్నది. నిర్వాసితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎన్నికల ముందు పదే పదే ఊదరగొట్టిన ఆ పార్టీ, ఇప్పుడు మాట మార్చింది. ఇండ్ల నిర్మాణం కోస
రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నది. కేసీఆర్ పాలనలో పుష్కలమైన జలాలతో పచ్చని పంటలతో కనిపించిన ఆ జిల్లా, ప్రస్తుతం కరువుతో అల్లాడిపోతున్నది. సాగునీళ్లు లేక నెర్రలు బారిన నేలను గోదావరి నీ�
వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన�
ప్రాజెక్టులో ఇండ్లు మునిగిపోకుండానే, అసలు అక్కడ ఆ నంబర్తో ఇండ్లు లేకుండానే మాధ్యమానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం కోసం కొందరు నాయకులు, పలువురు అధికారులు చేసిన భారీ కుంభకోణం ఆలస్యంగా బయటపడింది.
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్
దిగువ మానేరు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద వస్తుండటంతో బస్వాపూర్ బ్రిడ్జిపై మునిగిపోయింది. దీంతో సిద్దిపేట, హనుమకొండ
రాజన్న సిరిసిల్ల : మిడ్ మానేరు డ్యాంలో దూకి ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సారంపల్లి రాజు(37)గా గుర్తించారు. ఆత్