మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయ�
మధ్యాహ్న భోజన కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నెలనెలా ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా, వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�