హైదరాబాద్ నగరానికి కీలకమైన మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుపై తెలంగాణ ఎంపీలతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చర్చించారు. శనివారం పార్క్హయత్ హోటల్లో జరిగిన సమావేశంలో ఫేజ్-2 ప్రాజెక్టు వివరాలను పవర్�
“నగరంలో మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్ సర్కారు గాల్లో మేడలు కడుతోంది. ఓవైపు జనసంచారమే లేని ఊహానగరిలో మెట్రోను పరుగులు పెట్టిస్తామంటూ ఉత్సాహం చూపుతుంటే.. మరోవైపు కేంద్రం అనుమతులు లేకుండానే జాయింట్ వె�
మెట్రో ఫేజ్-2 విస్తరణ అటకెక్కింది. కేంద్రానికి చేరిన డీపీఆర్కు ఆరు నెలలు గడిచినా.. మోక్షం లభించడం లేదు. డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపితే గానీ, హైదరాబాద్ కేంద్రంగా మెట్రో విస్తరణకు తావు లేదు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలి. ప్రాజెక్టు పనులు శరవేగంగా మొదలు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. వీలైనంత త్వరగా మెట్రో ఫేస్-2 పార్ట్ బీ విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభ�
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకునే మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో దశ(ఫేజ్-2) విస్తరణ ప్రణాళికలను కేంద్రం ఇంకా ఆమోదించలేదు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఫేస్-2లో అత్యంత రద్దీ కలిగిన మార్గంగా నాగోల్- శంషాబాద్ లైన్ కానున్నది. నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్టును అనుసంధానం చేసే ఈ మార్గం పొడువు మొత్తం 36.8 కిలోమీటర్లు కాగా.. ద�
Hyd Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. 70 కిలోమీటరల్ కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతి�