వాతావరణంలో విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి..క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. వివిధ పనుల కోసం రోడ్లపైకి వచ్చిన పౌరులు జోరు వానలో చ
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్ఠం 31.2, కనిష్ఠం 23.8, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అ
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది.
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వారం క్రితం 21 డిగ్రీలు ఉండగా నేడు 17 డిగ్రీలకు చేరింది. గరిష్ఠ ఉష్ణోగ్రత్తలు 33 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి.
స్వల్ప, మధ్య స్థాయిలో భూకంపాలు కుదిపేయడంతో ఐరోపాలోని ద్వీప దేశం ఐస్ల్యాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం కేవలం 14 గంటల వ్యవధిలో రెక్జానెస్ ప్రాంతంలో 800 భూకంపాలు చోటు చేసుకున్నాయి.