దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. మెటల్, వాహన, ఫార్మా రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ కొనసాగాయి.
లోహాలను బంగారంగా మార్చే సరికొత్త పద్ధతిని కనుగొన్నట్టు అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ‘మారథాన్ ఫ్యుజన్' అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. అణు భౌతిక శాస్త్రం, ఫ్యుజన్ టెక్నాలజీ (కేంద్రక సంలీనం)లో �
Jabalpur airport | ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింద�
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.
మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట
ధృడమైన బీటా టైటానియం మిశ్రమం తయారీ హైదరాబాద్లోని డీఎంఆర్ఎల్ ఘనత హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తక్కువ బరువు ఉండి, ఎక్కువ గట్టిదనం ఉన్న మెటాస్టేబుల్ బీటా టైటానియం మిశ్రమాన్ని హైదరాబాద్లోని డీఆర